Wednesday, June 23, 2010

నవ యవనానికి - సురతురు తైలం


ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10  గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె   ( himalayan  cedar  bark  oil )  20  గ్రాములు ,    ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త   వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది . 
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది  సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .

 













No comments:

Post a Comment