Monday, November 29, 2010

పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?



 కొంతమందికి పండ్లు  తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు  , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు  కూడా , పండ్లు  చిగుళ్ళ నుండి చీము  , నెత్తురు  కారుతూ  నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది  . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని      , మేహవుడుకువల్లగాని  , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం  కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .


 పరిష్కారం :   నీరుల్లిగడ్డను ఆతి మెత్తని  గుజ్జుగా నూరి  ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో   కూడా రుద్దాలి  . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని  నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి  వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా   పోతుంది .

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్

ఆతి మధురం  10 గ్రా . 
చిన్న యాలకులు  10  గ్రా 
లవగంగాలు  10  గ్రా  
ఆకుపత్రి -   10 గ్రా 
శొంటి    - 10   గ్రా 
పిప్పళ్ళు   - 10 గ్రా 
మిరియాలు - 10 గ్రా 
ఎండు ఖర్జూరాలు   - విత్తనం తీసినవి  20  గ్రా 
సారపప్పు   - 20  గ్రా 
ధనియాలు  - 20  గ్రా 
వకుడుకాయలు   - 20  గ్రా  
వేలవేము చూర్ణం       20 గ్రా

ఎండుద్రాక్ష  లేక  ఎండు కిస్ మిస్   200  గ్రా  (  గింజలు లేనివి )
కండచక్కెర       - 200 గ్రా 


      పై పదార్దాలు  విడివిడిగా  చుర్నలుగా చేసుకొని  అందులో  ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో  వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది  .


  రోజు  ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి  20  గ్రాముల మోతాదుగా తింటూ  అనుపానంగా  ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర  కలిపి త్రాగుతువుండాలి .


ఫలితాలు  :  హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల  వల్ల  , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు  హరిన్చిపోయి  , బక్కచిక్కిన  బలహీన  స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని  సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

క్షయ రోగులకు

గోముత్ర శిలజిత్ పుటకు 2  గ్రా . కప్పు  ఆవు పాలతో 2  పూటలా  సేవిస్తువుంటే  క్షయ  రోగం క్షయించిపోతుంది   .



Friday, November 26, 2010

రక్త స్రవం

ద్రాక్ష  ,  గంధం   ,    సమచుర్ణం తేనె తో 10  గ్రాముల మోతాదుగా తింటుంటే  ఎటునుండి పోయే రక్తప్రవహమైనా  ఆగిపోతుంది .  

రక్తపోటు --- రక్త వేడి

 

ఖర్జూర  పండ్లను తేనె తో కలిపి తిన్తువుంతే రక్తపోటు  , రక్త వేడి  హరించి పోతాయి 



గుండె మంటకు - గురిఐన యోగం



పైత్య శరీరాలకు  వేసవికాలంలో కాల స్వబావం వల్ల  పిత్తం  ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .


 ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ  మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను  మనకందించింది  . పుచ్చకాయలోని గింజలు 20  గ్రాములు మోతాదుగా  తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి  ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి  వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...


ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .







Monday, November 8, 2010

వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా

సహజంగానే వేసవి స్వబావం  వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ  తగ్గిపోతుంది .


సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు  వడలిపోతాయి  . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని  ఆంక్షలు విదించారు .


అందువల్ల  పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో  కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి  .


రెండు పూటలా  ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ  ముక్కను కలిపి తింటూ వుండాలి  . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది  . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్




రెండు లీటర్ల  మంచి నీరు kadai  పాత్రలో  పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60  గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .  


క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి  , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి 
ఆ కషాయాన్ని  మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100  గ్రాములు  కలిపి లేత పాకం వచ్చే  వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .

ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా  మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో  కలిగే అతి  దాహం  , అతి పైత్యం హరిన్చిపోతాయి  .

కాలేయానికి బలం కలుగుతుంది  . ప్రాణానికి హాయిగా వుంటుంది .

ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం

ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .

సుగంధ పాల వెళ్ళ పొడి  , ధనియాల పొడి  , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి. 

ఒక గ్లాస్ మంచి నీటిలో  ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర  కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది  .


 

రక్తంలో వేడి - రక్త వీరేచనలు - వాంతులు


పండిన మేడి పండ్లను తేనె  తో  కలిపి తింటుంటే రక్తంలో వేడి , రక్త వీరేచనలు  , వాంతులు కట్టుకుంటాయి .



 

నిక్కకకు - నిక్కర్పైన యోగం



శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ  వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ  వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి  .


1  . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు  తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది  ( లేక ) 


2  . కరక గింజలలో ని  పప్పు , దోరగా వేయించి శొంటి  పొడి  సమంగా కలిపి తేనె తో  మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . 
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో  వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా  తగ్గిపొతయీ .  

వడ దెబ్బ - తగిలితే





నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 



 


పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .




చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 

అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి  లేపనం చేయాలి ..

ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.

వడ దెబ్బ తగలకుండా

ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . 


తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .


దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది . 



వేసవి నీరసానికి - విలువైన యోగం




 పచ్చి gorintakulu  5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి  . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50  గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .


ఇలా కనీసం 40  రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే  కాకా  , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది  .


ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది  .