నీరుల్లిపాయల రసాన్ని వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి.
పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగ సేవింప చేయాలి .

చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా మర్దన చేయాలి .
అవకాశముంటే మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి ..
ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
No comments:
Post a Comment