ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .
సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి.
ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .
No comments:
Post a Comment