Monday, November 29, 2010

పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?



 కొంతమందికి పండ్లు  తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు  , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు  కూడా , పండ్లు  చిగుళ్ళ నుండి చీము  , నెత్తురు  కారుతూ  నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది  . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని      , మేహవుడుకువల్లగాని  , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం  కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .


 పరిష్కారం :   నీరుల్లిగడ్డను ఆతి మెత్తని  గుజ్జుగా నూరి  ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో   కూడా రుద్దాలి  . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని  నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి  వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా   పోతుంది .

1 comment:

  1. neerulligadda ante maamuluga dorike onions (white onions) ena ? leka emaina specialga dorukuthaya ?

    ReplyDelete