Monday, November 29, 2010
పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?
కొంతమందికి పండ్లు తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా , పండ్లు చిగుళ్ళ నుండి చీము , నెత్తురు కారుతూ నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని , మేహవుడుకువల్లగాని , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .
పరిష్కారం : నీరుల్లిగడ్డను ఆతి మెత్తని గుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో కూడా రుద్దాలి . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా పోతుంది .
Subscribe to:
Post Comments (Atom)
neerulligadda ante maamuluga dorike onions (white onions) ena ? leka emaina specialga dorukuthaya ?
ReplyDelete