ఒక గ్లాస్ మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల పిసికి వడ పోయాలి .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
No comments:
Post a Comment