Friday, December 17, 2010

మూత్ర వ్యాదులకు - నీరుల్లి




పెద్ద నీరుల్లి గడ్డలను  25  గ్రాముల మోతాదులో  తీసుకొని ముక్కలు చేసి కొంచెం నేతిలో  వేయించాలి . ముక్కలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి .

పాత్రను దించి ఆ ముక్కలపైన చక్కెర చల్లిగాని  , చక్కెర లేకుండా గాని తినవచ్చు . ఇలా  రోజు ఒకసారి తిన్తువుంతే మూత్ర రోగాలు త్వరగా తగ్గుతాయి . ముత్రపిండాలలోని  రాళ్ళూ కరిగిపోతాయ్ . శరీరానికి బలం కూడా కలుగుతుంది . 

రోజు మజ్జిగన్నంలో  ఒక నీరుల్లిగడ్డ తినే వారికీ జీవితంలో ఏప్పటికి  మూత్ర వ్యాదులు రాబోవు .









No comments:

Post a Comment