Monday, December 27, 2010
కామెర్లకు మంచి యోగం / health tip for jaundice
అడ్డసరపాకు రసం 20 గ్రాములు , తేనె 5 గ్రాములు కలిపి మూడు రోజులు పరగడుపున సేవిస్తే కామెర్లు కనిపించవు .
పాద సౌందర్యానికి - పక్కా యోగాలు / foot care/ cracks in feet
తెల్ల గుగ్గిలం - 10 గ్రాములు , తేనె మైనం 10 గ్రాములు తీసుకోండి . గుగ్గిలాన్ని నలగొట్టి పాత్రలో వేసి అందులో 25 గ్రాముల న్వ్వులనునే వేయండి . సన్న సెగ పైన కాస్తూ అందులో పైన చెప్పిన తేనె మైనం కళాయిలో వేసి . ఆవి కరిగిన తరువాత అందులో ముడి వ్యసేలినే ౨౦ గ్రాములు కలిపి కల తిప్పాలి . ఆదంతా కలిసిన తరువాత పాత్రను దించి గాలికి ఆరబెడితే అది అయినట్మెంట్ గా తయారవ్తుంది .
కాలి పగుళ్ళ లోపల మట్టి , దుమ్ము క్రిములు చేరి వుంటాయి కాబట్టి కుంకుడు రసం గోరు వెచ్చగా ఆ పగుళ్ళలో పోసి పండ్లు తోమే బ్రుష్ తో అద్ది , పగుళ్ళ ఆరిన తరువాత పై లేపనాన్ని ఆ పగుళ్ళకు పూయాలి .
ఇలా రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తుంటే క్రమంగా పాదాల పగుళ్ళు హరించి పాద సౌందర్యం సిద్దిస్తుంది .
మొండి ముట్టు నొప్పికి - ముచ్చటైన యోగం stomach ach during menstruation
సున్నపు రాళ్ళూ రెండు రోజులు నీటిలో వేసి ఉంచితే అవి సున్నంగా మారుతాయి , అలా మారిన రాతి సున్నం 10 గ్రాములు , ముద్ద కర్పూరం 10 గ్రాములు , వేపాకు రసం 10 గ్రాములు కలిపి , మాత్రకట్టుకు వచ్చే వరకు మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి ఆరబెట్టి ఆవి బాగా ఎండిన తరువాత నిలువ చేయండి .
వీటిని బహిష్టు వచ్చిన రోజు నుండి వరుసగా ఆ మూడు రోజుల పాటు ఉదయం పూట బియపు గంజితో గాని , లేక బియం కడిగిన నీటితో గాని వేసుకోవాలి . కేవలం ఒకే పూట మాత్రమే వాడుకోవాలి . వీటి వల్ల కచ్చితంగా ఎంత మొండి ముట్టు నొప్పి అయినా తగ్గుతుంది .
వరుసగా మూడు బహిష్టు సమయాలలో మాత్రమే ఆ మూడు రోజుల పాటు వాడాలి.
Friday, December 17, 2010
మూత్ర వ్యాదులకు - నీరుల్లి
పెద్ద నీరుల్లి గడ్డలను 25 గ్రాముల మోతాదులో తీసుకొని ముక్కలు చేసి కొంచెం నేతిలో వేయించాలి . ముక్కలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి .
పాత్రను దించి ఆ ముక్కలపైన చక్కెర చల్లిగాని , చక్కెర లేకుండా గాని తినవచ్చు . ఇలా రోజు ఒకసారి తిన్తువుంతే మూత్ర రోగాలు త్వరగా తగ్గుతాయి . ముత్రపిండాలలోని రాళ్ళూ కరిగిపోతాయ్ . శరీరానికి బలం కూడా కలుగుతుంది .
రోజు మజ్జిగన్నంలో ఒక నీరుల్లిగడ్డ తినే వారికీ జీవితంలో ఏప్పటికి మూత్ర వ్యాదులు రాబోవు .
Labels:
నీరుల్లిగడ్డ,
మూత్ర పిండాలలో రాళ్ళూ,
మూత్ర వ్యాదులు
Thursday, December 2, 2010
బెండకాయలతో - బ్రహ్మాండమైన - వీర్య శక్తి
శరీరంలో వీర్య శక్తీ క్షీణించి శేగ్రస్కలన సమస్యతోను , అంగం మేత్తబదిపోయే సమస్యతోను బాధపడేవారు రోజు ఉదయం పరగడపున రెండు లేక మూడు లేత బెండకాయలు తినాలి . ఇలా ఇరవై నుండి నలబై రోజుల పాటు సేవిస్తువుంటే ఆపారమైన వీర్య శక్తీ పెరుగుతుంది .
అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం . వీటితో పాటు కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .
అయితే ఈ సమస్యకు పులుపు పూర్తిగా విడిచిపెట్టటం , తీపి తినటం ఆవసరం . వీటితో పాటు కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి . ఈ యోగం వల్ల మూత్రంలో వీర్యం పడిపోవడం ఆగుతుంది . స్త్రీలకు కలిగే తెల్లబట్ట సమస్య కూడా తోలిగిపోతుంది .
Labels:
తెల్లబట్ట white discharge,
బెండకాయలు,
వీర్య వృది
గ్యాస్ సమస్యకు - ఘన యోగం
సముద్ర లవణం , సేవర్చ లవణం , సైంధవ లవణం . బీడాల లవణం , యువక్షరం ,, పిప్పలి , మోడి , చిత్రములం , శొంటి , పొంగించిన పాల ఇంగువ వీటిని సమబగాల్లో కలిపి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .
రెండు పూటలా ఆహరం తరువాత పావు చెంచా పొడి గోరు వెచ్చని నీటి తో సేవిస్తే ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .
రెండు పూటలా ఆహరం తరువాత పావు చెంచా పొడి గోరు వెచ్చని నీటి తో సేవిస్తే ఎంత తీవ్రమైన గ్యాస్ ఐన వెంటనే తగ్గుతుంది . ఈ సమస్య వున్నవారు పులుపు పూర్తిగా మానుకోవాలి .
Monday, November 29, 2010
పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?
కొంతమందికి పండ్లు తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా , పండ్లు చిగుళ్ళ నుండి చీము , నెత్తురు కారుతూ నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని , మేహవుడుకువల్లగాని , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .
పరిష్కారం : నీరుల్లిగడ్డను ఆతి మెత్తని గుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో కూడా రుద్దాలి . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా పోతుంది .
వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్
ఆతి మధురం 10 గ్రా .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా
ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా
పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .
రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .
ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .
క్షయ రోగులకు
గోముత్ర శిలజిత్ పుటకు 2 గ్రా . కప్పు ఆవు పాలతో 2 పూటలా సేవిస్తువుంటే క్షయ రోగం క్షయించిపోతుంది .
Friday, November 26, 2010
రక్త స్రవం
ద్రాక్ష , గంధం , సమచుర్ణం తేనె తో 10 గ్రాముల మోతాదుగా తింటుంటే ఎటునుండి పోయే రక్తప్రవహమైనా ఆగిపోతుంది .
గుండె మంటకు - గురిఐన యోగం
పైత్య శరీరాలకు వేసవికాలంలో కాల స్వబావం వల్ల పిత్తం ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .
ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను మనకందించింది . పుచ్చకాయలోని గింజలు 20 గ్రాములు మోతాదుగా తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...
ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .
Labels:
అతి పైత్యం,
గుండె ( heart ),
పటిక బెల్లం,
వేసవి
Monday, November 8, 2010
వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా
సహజంగానే వేసవి స్వబావం వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ తగ్గిపోతుంది .
సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు వడలిపోతాయి . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని ఆంక్షలు విదించారు .
అందువల్ల పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి .
రెండు పూటలా ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ ముక్కను కలిపి తింటూ వుండాలి . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .
సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు వడలిపోతాయి . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని ఆంక్షలు విదించారు .
అందువల్ల పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి .
రెండు పూటలా ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ ముక్కను కలిపి తింటూ వుండాలి . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .
వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్

రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి
ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .
ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .
కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
Labels:
అతి దాహం,
అతి పైత్యం,
ఆధిక వేడి,
కాలేయం,
పటిక బెల్లం,
వేసవి,
వేసవిరక్షణ
ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం
ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .
సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి.
ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .
సుగంధ పాల వెళ్ళ పొడి , ధనియాల పొడి , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి.
ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది .
నిక్కకకు - నిక్కర్పైన యోగం
శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి .
1 . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది ( లేక )
2 . కరక గింజలలో ని పప్పు , దోరగా వేయించి శొంటి పొడి సమంగా కలిపి తేనె తో మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి .
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా తగ్గిపొతయీ .
వడ దెబ్బ - తగిలితే
నీరుల్లిపాయల రసాన్ని వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి.
పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగ సేవింప చేయాలి .

చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా మర్దన చేయాలి .
అవకాశముంటే మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి ..
ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
వడ దెబ్బ తగలకుండా
ఒక గ్లాస్ మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల పిసికి వడ పోయాలి .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం సిద్దమవ్తుంది .
దీనిని వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తీ పెరుగుతుంది .
వేసవి నీరసానికి - విలువైన యోగం
పచ్చి gorintakulu 5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50 గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .
ఇలా కనీసం 40 రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే కాకా , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది .
ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది .
Wednesday, June 23, 2010
సన్నగా వున్నా వాళ్ళు లావుగా కావాలంటే
ప్రతి రోజు పదిహేను గ్రాముల అశ్వగంధ చుర్ణంలో ఒక గ్లాస్ పాలు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , తగినంత పటిక బెల్లం కలుపుకొని తాగుతూ వుంటే క్రుసిన్చిపోయిన వారు బాగా కండపట్టి విర్యవంతులవుతారు .
దేహ పుష్టికి రసలాపానకం
100 గ్రాముల పెరుగు , ఆవు నేతిలో దోరగా వేయించిన మిరియాల చూర్ణం 5 గ్రాములు , ఈ మూడు కలిపి , బాగా చిలికితే పనకంలగా అవ్తుంది . దీన్ని క్రమం తప్పకుండ ప్రతి రోజు తింటూ వుంటే శరీరానికి అగ్ని దీప్తి , కాంతి పుష్టి కలుగుతాయి .
తాంబూలం తప్పనిసరి
భోజనం తరువాత తాంబూలం తప్పని సరిగా వేసుకోవాలి. తాంబూలం వాళ్ళ నోరంతా పరిమళం అవుతుంది . కఫం అనిగిపోతుంది .
తిన్న ఆహరం సులబంగా జీర్ణమవ్తుంది . ఇలాంటి ఎన్నో వుపయోగాల్ని కలిగించే తాంబూలం ఎలా వుండాలంటే మూడు నాలుగూ లేత తమల పాకులు , తగినంత సున్నము . వక్క , కాజు , జాజికాయ , జాపత్రి , పచ్చ కర్పూరం , లవంగం , తక్కోలం , మిరియం వీతనితిని కలిపి తాంబూలం వేసుకోవాలి . ఇలాంటి తాంబూలం వాడటం వాళ్ళ కడుపులోని నోట్లోని క్రిములన్ని హరించి పోతాయి . వీర్య వృది కలుగుతుంది . ఐతే కళ్ళ జబ్బులున్న వాళ్ళ , క్షయ రోగం వున్నా వాళ్ళు , రక్త పిత్త వ్యాది గ్రస్తులు తాంబూలం వేసుకోగుడదు .
నవ యవనానికి - సురతురు తైలం
ఆవు పాలు 10 గ్రాములు , ఆవు నేయి 10 గ్రాములు , ఉసిరిక కాయల రసము 10 గ్రాములు , దేవదారు పట్టా నుంచి తీసిన నూనె ( himalayan cedar bark oil ) 20 గ్రాములు , ఇవన్ని కలిపి బాగా చిలకరించి ప్రతి రోజు ఉదయమే తాగాలి . ఈ విదంగా ఒక నెల రోజుల తగేటపటికి రక్త వృది కలిగి సరిరమే బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది . బుద్ధి బృహస్పతి వలే అభి వృది చెందుతుంది .
రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి, అనగా 100 గ్రాములు మోతాదులో తగిన యెడల వాత , పిత్త , కఫా అనే త్రి దోషాలు , సర్వ నేత్ర వ్యాదులు హరించి పోతాయి .
మూడవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్ర్రములు మోతాదులో తగిన యెడల నవ యవనం ప్రాప్తిస్తుంది . సూర్యుడి వంటి కాంతితో , దేవతలతో సమానమైన సరిరం తో ప్రకసిస్తారు . ఇది సులభామిన అధిక ఫలము నిచె దివ్య రసాయన తైలము .
Tuesday, June 22, 2010
గార పట్టిన పండ్లను తెలుపు చేసే దంత చూర్ణము
దానిమ్మకాయల ఫై బెరడు చూర్ణం 350 గ్రాములు , పొంగించిన పటిక చూర్ణం 280 గ్రాములు , అక్కలకర్ర 70 గ్రాములు , ఎండు గులాబీలు 70 గ్రాములు , ఈ వస్తువులన్నీ కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి దంత చూర్ణం తాయారు చేసుకోవాలి .
ఈ చూర్ణం తో ప్రతి రోజు పండ్లు తోముకుంటూ వుంటే , పండ్లలో పురుగులు , దంతాల పోట్లు , చిగుళ్ళవాపులు , మొదలిన సమస్త దంత వ్యాదుల హరించి గార తొలిగిపోయి , పండ్లు తెల్లగా తళతళ లాడుతూ మెరుస్తుంటాయి .
Sunday, May 16, 2010
సంబోగ శక్తీ కోసం
* బురుగు జoక ను మెత్తటి చూర్ణంగ తాయారు చేసి పుటకు రెండున్నర గ్రాములు మోతాదుగా రెండు పూతల మేక పాలతో కలిపి తాగుతూ వుంటే , రోజుకు ఎన్ని సార్లు ఐన సంబోగం చేసే శక్తీ కలుగుతుంది .
** అశ్రు గంద రెండున్నర గ్రాములు , యుష్టి మధుకం రెండున్నర గ్రముకు కలిపి పలు పటిక బెల్లంతో రెండు పూటలా తీసుకుంటే ప్రతి రోజు సంబోగం చేసే శక్తీ చేకూరుతుంది .
*** బార్లీ గింజలు 20 గ్రాములు తీసుకొని అర్ధ లీటర్ నీళ్ళలో వేసి పొయీ మీద పెట్టి పావు లిటరే నీరు మిగిలే వరకు సంనమంతా మీద మరగ బెట్టాలి . తరువాత ఆ కషాయాన్ని వదపోసుకొని 40 రోజుల పటు ప్రతి రోజు తాగుతూ వుంటే , శరీరంలోని అమిత వేడి హరించి , వీర్యం గట్టిపడి సంబోగ శక్తీ పెరుగుతుంది .
నపుంసకత్వం
* ఇప్ప పూవ్వు 30 గ్రాములు , రెండు గ్లస్సుల ఆవు పాలలో కలిపి మరగాకచి వడ పోసుకొని తాగుతూ వుంటే , నరాలకి మంచి శక్తీ కలిగి నపుంసకత్వం హరించి పోతుంది .
* చిన్న పల్లేరు కాయల చెట్టు సమూలంగా తెచ్చి రసం తీసి , పటిక బెల్లం కలిపి రోజుకొక ఔన్సు తగుతువుంతే మగతనం పెరుగుతుంది .
వీర్య స్తంబనకి
* కుసుమ నునేన ను లింగానికి ( ముందు బాగం వదలి ) లేపనం చేస్తువుంతే నరాలకి శక్తీ కలిగి ఎకువ సేపు వీర్యాన్ని స్తంబింప చేసే అవకాసం ఏర్పడుతుంది .
** ఎర్రగన్నేరు వేరు తెచ్చి , నెయ్యి లో వేసి వేఇంచాలి , వేరు తీసి వేసి నెయ్యిని వదపోసుకోవాలి , ఆ నెయ్యిని లింగానికి ( ముందు బాగం వదిలి ) రోజు లేపనం చేస్తువుంతే లింగాబలము , వీర్య స్తంబాన కలుగుతాయి .
*** రేగి చెట్టు జిగురు సంపాందించి , సంబోగ సమయంలో , బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంబన జరిగి ఎకువ సేపు రతి లో పాల్గొనవచ్చు .
**** ప్రతి రోజు , అతిమధురం 5 గ్రాములు , తేనె 5 గ్రాములు , కలిపి సేవించి వెంటనే ఆవుపాలు ఒక గ్లస్సు తాగుతూ వుంటే విశేషంగా వీర్య స్తంబన జరుగుతుంది .
వీర్య వృది కోసం
* రోజు ఉదయం పుట మూడు నాలుగూ కర్జుర పండ్లను ఒక గ్లాస్ మంచి నీళలో వేసి రాత్రి వరకు నన్నిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆ కాయల్ని వితనలు తీసి వేసి , తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
** నీరుల్లిపయాల రసం దాంతో బాగానగా తేనె కలిపి , పొయీ మీద పొంగించి , వరం రోజులు ఉదయమే 10 గ్రాములు నుంచి 20 గ్రాములు వరకు తాగుతూ వుంటే వీర్య వృది కలుగుతుంది .
*** రావి పండ్లను ఎండబెట్టి దంచి పొడి చేసి , దానికి సమంగా తేనె గాని బెల్లం గాని , కలిపి రోజు రెండు పూతల ౫ గ్రాములు మోతాదుగా సేవిస్తూ వుంటే వీపరితమిన వీర్య పుష్టి కలుగుతుంది , వ్రుదులు కూడా సంబోగ శక్తి కలుగుతుంది .
రేచీకటి వ్యాదికి / night blindness
.అపుడే వేసిన ఆవు పేద కొద్దిగా తెచ్చి గుడ్డలో వేసి పిండి , ఆ రసాన్ని రెండు బొట్లు కళ్ళలో వేస్తూ వుంటే పది రోజుల్లో " రేచీకటి " తగ్గిపోతుంది .
picchi kukka katuku
ఉత్తరేణి పూలు , ఆకులు , వేరు మెత్తగా దంచి , 5 గ్రాములు , రసాన్ని ఒక సీస లో పోసి అందులో 20 గ్రాములు , rectified స్పిరిట్ పోసి , వరం రోజులు ఎండలో బెట్టి , తరువాత ఫిల్టర్ పేపర్ తో వడకట్టి , బద్రపరుచుకోవాలి . పిచ్చి కుక్క , తెలు , మొదలిన విష కీటకాలు కరిచినపుడు , ఈ ఔషదాన్ని రెండు చుక్కలు కరచిన చోట వేసి మర్ధించాలి . వెంటనే విషం దిగిపోతుంది. రెండు చుక్కలు పంచదారతో కలిపి లోపలి కూడా ఇవ్వవచ్చు
athi sara vyadiki
కారణాలు :
ఒకదానికొకటి పడని ఆహారపదార్దాలు తినటం వలన ఎకువగా ఘనపదార్దాలు , అతివేది పద్ర్దాలు తినటం వాళ్ళ , ఎకువ కారము ఊపు తినటం వాళ్ళ, కలుశితమిన నీళ్ళు తగినందువల్ల అతిసార వ్యాది వస్తుంది .
చికిత్సలు :
* . మేడిచెట్టు వేరు . మామిడి చెట్టు వేరు నీళ్ళతో కలిపి దంచి , పుటకు ౩౦ గ్రాములు రసం తాగుతూ వుంటే అతిసారం హరించి పోతుంది .
** .చింతగింజలను పై తోకకు తీసి , లోపలి పప్పును మెత్తి చరణం తాయారు చేసి పుటకు 2 1 /2 గరము మోతాదుగా సేవిస్తే వెంటనే అతిసారం ఆగిపోతుంది .
*** . జామచెట్టు యొక్క బెరుడును నీళ్ళతో దంచి , వడకట్టి , పుటకు 2 1 /2 మోతాదుగా సేవిస్తువుంతే అతిసార వ్యాది హరించి పోతుంది.
పత్యం :
గుమ్మడి కాకర , కంద , బచ్చలి , సొరకాయ , బెల్లము , మాంసం పులుపు పదార్దాలు , నూనె పదార్దాలు , గట్టిగ ఉండే అన్ని రకాలు ఆహార పదార్దాలు పూర్తిగా మాని వేయాలి . ఇది తప్ప మిగిలినవన్నీ తినవచ్చు .
ఒకదానికొకటి పడని ఆహారపదార్దాలు తినటం వలన ఎకువగా ఘనపదార్దాలు , అతివేది పద్ర్దాలు తినటం వాళ్ళ , ఎకువ కారము ఊపు తినటం వాళ్ళ, కలుశితమిన నీళ్ళు తగినందువల్ల అతిసార వ్యాది వస్తుంది .
చికిత్సలు :
* . మేడిచెట్టు వేరు . మామిడి చెట్టు వేరు నీళ్ళతో కలిపి దంచి , పుటకు ౩౦ గ్రాములు రసం తాగుతూ వుంటే అతిసారం హరించి పోతుంది .
** .చింతగింజలను పై తోకకు తీసి , లోపలి పప్పును మెత్తి చరణం తాయారు చేసి పుటకు 2 1 /2 గరము మోతాదుగా సేవిస్తే వెంటనే అతిసారం ఆగిపోతుంది .
*** . జామచెట్టు యొక్క బెరుడును నీళ్ళతో దంచి , వడకట్టి , పుటకు 2 1 /2 మోతాదుగా సేవిస్తువుంతే అతిసార వ్యాది హరించి పోతుంది.
పత్యం :
గుమ్మడి కాకర , కంద , బచ్చలి , సొరకాయ , బెల్లము , మాంసం పులుపు పదార్దాలు , నూనె పదార్దాలు , గట్టిగ ఉండే అన్ని రకాలు ఆహార పదార్దాలు పూర్తిగా మాని వేయాలి . ఇది తప్ప మిగిలినవన్నీ తినవచ్చు .
Thursday, April 22, 2010
వేసవి తపానికి - విరుగుడు పానీయం
తయారీ విదానం :
ఒక నల్లని కొత్త కుండ తేచి నీరు పోసి వుంచి రెండురోజుల్లో ఆ నీరు తీసి వేసి కడిగి కుండను ఎండించి శుబ్రం చేసుకోవాలి .
అందులో మూడు లీటర్లు మంచి నీరు, కండచక్కెర పొడి ౩౦౦ గ్రాములు ,నాలుగూ నిమ్మకాయల రసం, సన్నగా తరిగిన ఎనిమిది పనస తొనల ముక్కలు , అలాగే రెండు మామిడి పండ్లు మెత్తని గుజ్జు వేసి పదార్దం అంత కలిసిపోయెల కలిబెట్టి మూతపెట్టి ౩ గంటలపాటు కదిలించకుండా ఉంచాలి .
ఇది ఉదయం పెందలకడ చేసి పెట్టుకోవాలి . సూర్యుడు పైకివస్తూ ఎండవేడిమి పెరుగుతూ తీవ్రమైన దాహం , తాపం పెరిగే సమయానికి కుండలోని పదార్దాలు బాగా కలిసిపోయి చల్లగా రుచికరంగా తయారవుతాయి .
వాడే విదానం :
దేహతపాన్ని , దః తీవ్రతను బట్టి ఒక కప్పు లేదా అర గ్లాస్ మోతాదుగా సాయంత్రం నలుగు గంటల లోపు రెండు ముద్దు సార్లు సేవిస్తువుంటే , వేసవి వాళ్ళ సహజంగా కలిగే నీరసం, ఆలసట ,మొకం పీకుపోవటం వంటి బాధలు హరిన్చిపోయి , శారీరక దరుడియం తరగకుండా వుంటుంది .
ఒక నల్లని కొత్త కుండ తేచి నీరు పోసి వుంచి రెండురోజుల్లో ఆ నీరు తీసి వేసి కడిగి కుండను ఎండించి శుబ్రం చేసుకోవాలి .
అందులో మూడు లీటర్లు మంచి నీరు, కండచక్కెర పొడి ౩౦౦ గ్రాములు ,నాలుగూ నిమ్మకాయల రసం, సన్నగా తరిగిన ఎనిమిది పనస తొనల ముక్కలు , అలాగే రెండు మామిడి పండ్లు మెత్తని గుజ్జు వేసి పదార్దం అంత కలిసిపోయెల కలిబెట్టి మూతపెట్టి ౩ గంటలపాటు కదిలించకుండా ఉంచాలి .
ఇది ఉదయం పెందలకడ చేసి పెట్టుకోవాలి . సూర్యుడు పైకివస్తూ ఎండవేడిమి పెరుగుతూ తీవ్రమైన దాహం , తాపం పెరిగే సమయానికి కుండలోని పదార్దాలు బాగా కలిసిపోయి చల్లగా రుచికరంగా తయారవుతాయి .
వాడే విదానం :
దేహతపాన్ని , దః తీవ్రతను బట్టి ఒక కప్పు లేదా అర గ్లాస్ మోతాదుగా సాయంత్రం నలుగు గంటల లోపు రెండు ముద్దు సార్లు సేవిస్తువుంటే , వేసవి వాళ్ళ సహజంగా కలిగే నీరసం, ఆలసట ,మొకం పీకుపోవటం వంటి బాధలు హరిన్చిపోయి , శారీరక దరుడియం తరగకుండా వుంటుంది .
మండే వేసవి తపానికి మధుర పానీయం - తపాహారం - కంతికరం
తపాహారం - కంతికరం
తయారీ విదానం :
దేసావళి ఆవు లేక గేదె పెరుగు 100 గ్రాములు తీసుకొని ఒక పాత్రలో పోయండి. అందులో దోరగా వేఇంచిన మిర్యలపొడి ౩ నుండి ౫ గ్రాములు మోతడుగాను , కండచాక్కర పొడి ౩౦ గ్రాములు గాను వేయండి.
చేతిని సుబ్రముగా కడుకొని పదార్దాలను పిసికి , ఆ తరువాత కవ్వంతో చిలికితే అధ్బుతమిన పానీయం తయారవ్తుంది .
సేవించే విదానం :
రోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి ఆహారానికి ౩ గంటలు ముందుగ ఈ పానీయాన్ని వేసవి కాలమంతా సేవిస్తుంటే , ముందుగ బాగా ఆకలి పెరుగుతుంది , తరువాత శరీరానికి బలం కంటి ఏర్పడుతాయి.
పిల్లలకు వయసునిబట్టి మోతాదు తగ్గించి తాగించాలి .
దేసావళి ఆవు లేక గేదె పెరుగు 100 గ్రాములు తీసుకొని ఒక పాత్రలో పోయండి. అందులో దోరగా వేఇంచిన మిర్యలపొడి ౩ నుండి ౫ గ్రాములు మోతడుగాను , కండచాక్కర పొడి ౩౦ గ్రాములు గాను వేయండి.
చేతిని సుబ్రముగా కడుకొని పదార్దాలను పిసికి , ఆ తరువాత కవ్వంతో చిలికితే అధ్బుతమిన పానీయం తయారవ్తుంది .
సేవించే విదానం :
రోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి ఆహారానికి ౩ గంటలు ముందుగ ఈ పానీయాన్ని వేసవి కాలమంతా సేవిస్తుంటే , ముందుగ బాగా ఆకలి పెరుగుతుంది , తరువాత శరీరానికి బలం కంటి ఏర్పడుతాయి.
పిల్లలకు వయసునిబట్టి మోతాదు తగ్గించి తాగించాలి .
Friday, April 16, 2010
Subscribe to:
Posts (Atom)